అదానీ గ్రూప్ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..!

అదానీ గ్రూప్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ రెండు పిటిషన్లు దాఖలైయ్యాయి.

 Supreme Court Inquiry On Adani Group Case..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం రేపు విచారణ నిర్వహించనుంది.

హిండెన్ బర్గ్ నివేదిక ఇన్వెస్టర్లను నష్టానికి గురి చేసిందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.

దేశ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై కూడా నివేదిక ప్రభావం పడిందని పిటిషన్ లో పేర్కొన్నారు.అయితే అదానీ గ్రూప్ తన షేర్ల ధరలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతుందని హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube