పార్లమెంట్ వేదికపై ఏపీ అప్పుల చిట్టా..!?

పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది.ఏపీ ప్రతి ఏటా సుమారు రూ.45 వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 Ap Debt Chart On Parliament Stage..!?-TeluguStop.com

2019తో పోలిస్తే ప్రస్తుతం అప్పులు రెండింతలు పెరిగాయి.సుమారు రూ.లక్ష కోట్ల అప్పులు పెరిగినట్లు రాజ్యసభకు కేంద్ర ఆర్థికశాఖ వివరించింది.బడ్జెట్ లెక్కల ప్రకారం ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉందని తెలిపింది.2019లో రూ.2,64,451 కోట్ల అప్పు ఉందని పేర్కొంది.రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube