రిపబ్లిక్ వేడుకలపై రాజ్‎భవన్ వర్సెస్ ప్రగతిభవన్

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య వార్ నడుస్తోంది.ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

 Raj Bhavan Vs Pragati Bhavan On Republic Celebrations-TeluguStop.com

కోవిడ్ కారణంగా రిపబ్లిక్ డే వేడుకలు జరపలేమని సర్కార్ లేఖలో పేర్కొంది.ఈ మేరకు రాజ్ భవన్ లోనే వేడుకలు నిర్వహించాలని తెలిపింది.

అయితే గత రెండేళ్లుగా రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే.ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ ఆరోపిస్తుండగా.

గవర్నర్ పరిమితికి మించి వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube