నేడు హైకోర్టులో ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిటిషన్ పై విచారణ

బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.సెక్యూరిటీ తొలగింపుపై ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Hearing On The Petition Of Errabelli Pradeep Rao In The High Court Today-TeluguStop.com

తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భద్రత తొలగించారని ప్రదీప్ రావు పిటిషన్ లో పేర్కొన్నారు.అదేవిధంగా తనకు ప్రాణహాని ఉందని, 2 + 2 భద్రత కల్పించాలని ధర్మాసనాన్ని కోరారు.

ఈ నేపథ్యంలో ప్రదీప్ రావు పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేయనుంది.అయితే, తాను బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి చేరినందుకే గన్ మెన్లను తొలగించారని ప్రదీప్ రావు ఆరోపించారు.

తనకు ప్రాణహాని ఉందన్న ఆయన తనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube