రేపటి నుంచి ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

ఏపీలో రేపటి నుంచి రెండు రోజులపాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.నరసాపురం నియోజకవర్గంపై కమలదళం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

 Ap Bjp State Executive Meeting From Tomorrow-TeluguStop.com

కాగా భీమవరం వేదికగా జరిగే ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు.ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో వ్యూహా రచన చేయనున్నారని సమాచారం.

ప్రజలకు మరింత చేరువ కావాలనే యోచనలో ఉన్నారు ఏపీ కమలనాథులు.ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ స్థానిక నేతలతో బీజేపీ నేతలు భేటీకానున్నారు.ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube