టీడీపీ నేత బోండా ఉమా కీలక వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో నిర్వహించనున్న పాదయాత్రకు కండీషన్లు పెట్టడం సరికాదని ఆ పార్టీ నేత బోండా ఉమా అన్నారు.లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

 Key Comments Of Tdp Leader Bonda Uma-TeluguStop.com

లోకేశ్ పాదయాత్ర చేస్తారని ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధిస్తూ జీవో నెంబర్.1ను తీసుకువచ్చిందని విమర్శించారు.పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డీజీపీకి దరఖాస్తు చేసినా ఆమోదం తెలపలేదని మండిపడ్డారు.

లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తానంటే వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube