ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ కమిటీ ఆఫీస్ లో మందుబాబులు..!

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ కమిటీ కార్యాలయం వైన్ షాపును తలపిస్తోంది.ఆఫీస్ లో పని చేసే సిబ్బంది పట్టపగలే మద్యం తాగుతూ కాలక్షేపం చేసిన ఘటన కలకలం రేపుతోంది.

 Ntr District Mylavaram Market Committee Office Drug Addicts..!-TeluguStop.com

మార్కెట్ కమిటీ కార్యాలయంలోని టేబుల్ కు ఓ వైపు ఫైల్స్, మరోవైపు మందు గ్లాసులతో కాలక్షేపం చేశారు ఆఫీస్ సిబ్బంది.తాగుబోతు ఉద్యోగులతో కార్యాలయానికి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

విధుల్లో మందు తాగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగుల పీర్ సాహెబ్, నాగరాజులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఇంతా జరుగుతున్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube