అన్నమయ్య జిల్లా పాలెంలో మినీ బస్సు బోల్తా

అన్నమయ్య జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.రాజంపేట మండలం పాలెం సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది.

 A Mini Bus Overturned In Palem, Annamaya District-TeluguStop.com

ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడ్డారు.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను రాజంపేట ఆస్పత్రికి తరలించారు.

హరేరామ ట్రస్ట్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడినట్లు తెలుస్తోంది.ఘటన జరిగిన సమయంలో 40 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube