విజయనగరం జిల్లాలో కబడ్డీ ఆటలో విషాదం

విజయనగరం జిల్లా ఎరుకొండలో నిర్వహించిన కబడ్డీ ఆటలో విషాదం నెలకొంది.ఆట ఆడే సమయంలో అందరూ ఒక్కసారిగా మీద పడటంతో యువకుడు సృహ కోల్పోయాడు.

 Tragedy In Kabaddi Game In Vizianagaram District-TeluguStop.com

వెంటనే సదరు యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.కాగా అప్పటికే రమణ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలలో యువకుడు మృతిచెందడంతో విషాదంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube