ప్రధాని మోదీపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫైర్

ప్రధాని నరేంద్ర మోదీపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన మోదీ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు.

 Bihar Cm Nitish Kumar Fires On Prime Minister Modi-TeluguStop.com

కొద్ది రోజుల క్రితం నాగ్ పూర్ లో అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ గతంలో దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అని, నూతన భారతానికి జాతిపిత నరేంద్ర మోదీ అని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.గాంధీ పాత్రను మనం మర్చిపోగలమా అన్న నితీశ్ కుమార్ కొత్త దేశానికి కొత్త జాతిపిత.

దేశానికి చెప్పుకోదగినదేమైనా చేశారా అని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube