CSRలో భాగంగా వివిధ సంస్థలు ప్రతి సంవత్సరం ఓ నిర్ణీత మొత్తం అనేది సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంటాయి.ఈ క్రమంలో కొన్ని సంస్థలు వాటి స్థాయికి మించి దానం చేయడం విశేషం.2022లో దేశంలో అత్యధికంగా విరాళాలు అందించిన పారిశ్రామిక వేత్తల జాబితా తాజాగా వెలువడింది.ప్రతి కంపెనీ CSRలో భాగంగా లేదా సేవా తత్పరతతోనే సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి.
ఇదే క్రమంలో విరాళాలు కూడా దండిగా ఇస్తుంటాయి.ఇంకొంత మంది మనసా వాచా కర్మణా నమ్మి సేవా కార్యక్రమాల కోసం భారీగా విరాళాలు ఇస్తుంటారు.
2022లో వివిధ సంస్థల అధినేతలు ఇచ్చిన విరాళాలను ఒకసారి పరిశీలిస్తే, టాప్ 5లో వరుసగా HCL అధినేత శివ్ నాడార్, Wipro అధినేత అజీమ్ ప్రేమ్ జీ, Reliance అధినేత ముకేష్ అంబానీ, KM బిర్లా, మైండ్ ట్రీ అధినేతలు ఉండటం గమనార్హం.కాగా ఇపుడు ఆ టాప్ 15 లిస్ట్ ఏమిటో చూద్దాం…
1.
HCL (శివ నాడార్) – 1161 కోట్లు2.Wipro (అజీమ్ ప్రేమ్ జి) – 484 కోట్లు3.Reliance (ముకేష్ అంబానీ) – 411 కోట్లు

4.KM (బిర్లా) – 242 కోట్లు5.మైండ్ ట్రీ (సుబ్రతో, సుస్మితా బాగ్చి) – 213 కోట్లు6.మైండ్ ట్రీ (NS , రాధా పార్ధసారధి) – 213 కోట్లు7.అదానీ (గౌతమ్ అదానీ) – 190 కోట్లు8.వేదాంత (అనిల్ అగర్వాల్) – 165 కోట్లు9.Infosys (నందన్ నీలేకని) – 159 కోట్లు

10.L and T (AM నాయక్) – 142 కోట్లు11.రోహిణి నీలేకని – 120 కోట్లు12.క్వెస్ (అజిత్ ఐజాక్) – 115 కోట్లు13.సీరమ్ సైరస్ (అదార్ పూణావాలా) – 112 కోట్లు14.జెరోడా నిఖిల్ కామత్ (నితిన్ కామత్) – 100 కోట్లు15.ఇంటర్ గ్లోబ్ (రాకేశ్ గ్యాంగ్వాల్) – 100కోట్లు







