పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.3ఎఫ్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.అయితే ఈ ప్రమాదంలో కొంత మంది కార్మికులు మృతిచెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 A Huge Fire Broke Out In Tadepalligudem Of West Godavari District-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube