ప్రపంచ కప్ గెలిచిన మెస్సీ జట్టుని అభినందించిన మోడీ..!!

ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా గెలవడం సంచలనం సృష్టించింది.నరాలు తెగే ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా టీం కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఆడిన ఆట తీరు అందరిని ఆకట్టుకుంది.

 Modi Congratulated Messi's Team For Winning The World Cup , Modi , Lionel Messi,-TeluguStop.com

అర్జెంటీనా టీం గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.మ్యాచ్ తొలి అర్ధ భాగంలో తర్వాత … పెనాల్టీ షూట్ అవుట్ లో రెండు గోల్స్ వేసి ప్రత్యర్థి జట్టుని మెస్సీ చిత్తు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ.అర్జెంటీనా టీంకి శుభాకాంక్షలు తెలియజేశారు.“ఫిఫా ప్రపంచకప్ అత్యంత ఉత్కంఠ భరితమైన ఫుట్ బాల్ మ్యాచ్ లలో ఒకటిగా నిలిచిపోతుంది.ఛాంపియన్స్ అయినందుకు అర్జెంటీనాకు అభినందనలు.

టోర్నీలో అందరు అద్భుతంగా గేమ్ ఆడారు.అర్జెంటీనా మరియు లియోనాల్ మెస్సి యొక్క మిలియన్ ల మంది భారతీయ అభిమానులు.

ఈ అద్భుతమైన విజయంలో ఎంతో సంతోషిస్తున్నారు”.అంటూ ప్రధాని మోడీ ట్విటర్ లో శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube