మధ్యాహ్నం భోజనం లో పురుగులు వస్తున్నాయంటూ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన నాలుగో తరగతి విద్యార్థిని

మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ లోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం లో పురుగులు వస్తున్నాయంట పూజిత నాలుగో తరగతి విద్యార్థిని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది.

 A Fourth Class Student Came To The Meerpet Police Station Complaining Of Worms I-TeluguStop.com

వారం రోజులుగా మధ్యాహ్నం భోజనం లో పురుగులు రావడం తో ఈరోజు పాఠశాలకు వెళ్లకుండా నేరుగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసింది.

అన్నం లో పురుగుల తో పాటు రాళ్లు కూడా వస్తున్నాయని ఇతర విద్యార్థులు తెలిపారు.స్పందించిన మీర్ పేట్ పోలీస్ లు సిబ్బంది స్కూల్ లోకి వెళ్లి బియ్యం,నూనె,కుళ్ళిపోయిన స్థితి లో ఉన్న కూరగాయలను స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube