సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం మండిపాటు

తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలను కలపాలనుకోవడం సరికాదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు.

 Telangana Congress Leader Ponnam Mandipattu On Sajjala's Comments-TeluguStop.com

అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే ఆనాడు రాష్ట్ర విభజన జరిగిందని తెలిపారు.రాజకీయ ఎత్తుగడలో భాగంగానే సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.

సజ్జల ఆలోచన అవివేకమని పొన్నం వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube