ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై ఏసీబీ కోర్టు విచారణ

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో సిట్ అధికారిపై న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది.

 Acb Court Inquiry On The Case Of Temptation To Mlas-TeluguStop.com

నిందితుల బెయిల్ షూరిటీపై స్థానికులనే పరిగణనలోకి తీసుకోవాలని ఏసీబీ కోర్టులో సిట్ అధికారి మెమో దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సిట్ అధికారి గంగాధర్ పై కోర్టు సీరియస్ అయింది.

మీరెవరు డైరెక్షన్ ఇవ్వడానికి అని న్యాయమూర్తి ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని జడ్జి హెచ్చరించారు.

దీంతో క్షమాపణ చెప్పి మెమోను ఏసీపీ గంగాధర్ వెనక్కి తీసుకున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube