కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృత్యువాత

కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు.సీసీ టీవీ ఫుటేజ్ లో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

మృతులు లచ్చవ్వ, రాజవ్వగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు