ఎఫ్ఆర్ఓ హత్య ఘటనపై మంత్రుల సీరియస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నెలకొన్న భూ వివాదంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావును వలస గుత్తి కోయలు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడలు తెలిపారు.

 Ministers Are Serious About The Fro Murder Incident-TeluguStop.com

హత్య చేసిన వారిని వదిలిపెట్టమని చెప్పారు.ఇక్కడ గిరిజనులతో ఎటువంటి సమస్య లేదన్న మంత్రులు వలస వచ్చిన గుత్తి కోయలు అడవులను నరికి వేస్తున్నారని తెలిపారు.

అడవులను నరికినట్లు అధికారులపై దాడులు చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube