విజయనగరం జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం..నెలకొన్న ఉద్రిక్తత

మాంగనీస్ గనుల తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ రసాభాసగా మారింది.దేవాడ మాంగనీస్ బ్లాక్ తవ్వకాలపై విజయనగరం జిల్లాలోని దువ్వాంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు.

 Public Opinion Gathering Program In Vizianagaram District..there Was Tension-TeluguStop.com

ఈ నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు గుప్పించారు.దీంతో కాంగ్రెస్ నేతపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని సమాచారం.

ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం చెలరేగడంతో ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube