ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఈడీ కస్టడీ పొడిగింపు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇద్దరు నిందితులకు కస్టడీ పొడిగింపు అయింది.ఈ కేసులో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ కు మరో ఐదు రోజులపాటు కస్టడీని కోర్టు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

 Ed Extends Custody Of Accused In Delhi Liquor Scam Case-TeluguStop.com

ఈడీ అధికారుల విజ్ఞప్తితో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

ఈ క్రమంలో కుంభకోణంకు సంబంధించి అన్ని విషయాలు రాబట్టే పనిలో మరో ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.హవాలా వ్యవహారాన్ని నడపడంలో అభిషేక్ రావు కీలక పాత్రధారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube