సీఎం జగన్ పై టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఫైర్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జే ట్యాక్స్ కోసం ఆక్వా రంగాన్ని జగన్ నాశనం చేశారని ఆరోపించారు.

 Ravindra Fire Of Tdp Leader Attacked Cm Jagan-TeluguStop.com

ఏపీ సీడ్ యాక్ట్ తో రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారని విమర్శించారు.ప్రభుత్వం, ఎగుమతి దారులు కుమ్మక్కయ్యారన్నారు.

ఏసీ రూమ్ లలో కూర్చుని మంత్రుల కమిటీ నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.ఎప్పుడైనా మంత్రి సీదిరి అప్పలరాజు ఫీల్డ్ లోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల పక్షాన టీడీపీ పోరు కొనసాగుతుందని పేర్కొన్నారు.వారికి న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube