నిజాం కాలేజీ విద్యార్థులతో మంత్రి సబిత చర్చలు

హైదరాబాద్ లోని నిజాం కాలేజీ విద్యార్థినీలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి చర్చలు జరిపారు.గత పదిహేను రోజులుగా హాస్టల్ కోసం డిగ్రీ విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

 Minister Sabita Talks With Students Of Nizam College-TeluguStop.com

అయితే యాభై శాతం పీజీ విద్యార్థులకు, యాభై శాతం డిగ్రీ విద్యార్థులకు భవనాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ఈ ఆప్షన్ కు డిగ్రీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు.

వంద శాతం హాస్టల్ తమకే కావాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.హాస్టల్ కేటాయింపు విషయంలో ఓయూ వీసీ, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ పై మంత్రి సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ హాస్టల్ కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube