హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది.మెట్రో ట్రైన్ లో సాంకేతిక లోపం రావడంతో మియాపూర్ – ఎల్బీనగర్ రూట్ లో సేవలు నిలిచిపోయాయి.
దాదాపు 30 నిమిషాలుగా పైగా పలు స్టేషన్లలో మెట్రో ట్రైన్స్ నిలిచిపోయా యి.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.