IND VS ENG : నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్..!!

T20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగనుంది.ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు అడిలైడ్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

 India Vs England Semi Final Match Today T20 Wc 2022, Ind Vs Eng ,  Ind Vs Eng, T-TeluguStop.com

ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడటానికి రెండు టీంలు పోటీ పడుతున్నాయి.అయితే ఈ మ్యాచ్ లో అక్షర్ లేదా అశ్విన్ నీ పక్కన పెట్టి పంత్… దినేష్ కార్తీక్ లను ఆడించడానికి మేనేజ్మెంట్ ఆలోచన చేస్తూ ఉంది.

భారత జట్టులో కోహ్లీ మరియు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నారు.కేఎల్ రాహుల్ … గత రెండు మ్యాచ్ లు నుండి అద్భుతంగా రాణిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్ లోకి వస్తే జట్టుకి తిరుగు ఉండదని.క్రికెట్ లవర్స్ అంటున్నారు.మరోపక్క ఇదే సమయంలో రోహిత్ టాస్ ఓడిపోవాలని భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.కారణం చూస్తే అడిలైడ్ లో జరిగే T20 మ్యాచ్ లలో మొదట టాస్ గెలిచిన ప్రతి జట్టు ఓడిపోయింది.

దీంతో రోహిత్ టాస్ ఓడిపోవాలని ఆశిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube