నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్..!!

T20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగనుంది.

ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు అడిలైడ్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడటానికి రెండు టీంలు పోటీ పడుతున్నాయి.

అయితే ఈ మ్యాచ్ లో అక్షర్ లేదా అశ్విన్ నీ పక్కన పెట్టి పంత్.

దినేష్ కార్తీక్ లను ఆడించడానికి మేనేజ్మెంట్ ఆలోచన చేస్తూ ఉంది.భారత జట్టులో కోహ్లీ మరియు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నారు.

కేఎల్ రాహుల్ .గత రెండు మ్యాచ్ లు నుండి అద్భుతంగా రాణిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్ లోకి వస్తే జట్టుకి తిరుగు ఉండదని.

క్రికెట్ లవర్స్ అంటున్నారు.మరోపక్క ఇదే సమయంలో రోహిత్ టాస్ ఓడిపోవాలని భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.

కారణం చూస్తే అడిలైడ్ లో జరిగే T20 మ్యాచ్ లలో మొదట టాస్ గెలిచిన ప్రతి జట్టు ఓడిపోయింది.

దీంతో రోహిత్ టాస్ ఓడిపోవాలని ఆశిస్తున్నారు.

మహేష్ బాబు సినిమాతో రాజమౌళి కొత్త ప్లాన్ చేస్తున్నాడా..?