మునుగోడు ఫలితంపై బీజేపీ సమీక్షా సమావేశం..!

మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై బీజేపీ పోస్ట్ మార్టం నిర్వహించనుంది.ఈ మేరకు సాయంత్రం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు.

 Bjp's Review Meeting On The Previous Result..!-TeluguStop.com

మునుగోడులో ఓటమికి కారణాలను విశ్లేషించనున్నారు.అదేవిధంగా వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

అనంతరం పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణను ప్రకటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube