గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై పవన్ ఆగ్రహం

గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని చెప్పారు.

 Pawan Is Angry About The Demolition Of Houses In Guntur District-TeluguStop.com

ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో అరాచకం జరుగుతోందని ఆరోపించారు.ఇప్పటికే 70 అడుగులు రోడ్డు ఉంటే ఇంకా విస్తరణ ఏంటని పవన్ ప్రశ్నించారు.

వైసీపీకి ఓటు వేయని వారిని శత్రువులుగా చూస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో ఆయన రేపు ఇప్పటంలో పర్యటించనున్నారు.

దీనిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులను పవన్ పరామర్శించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube