అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ కేసుపై హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ కేసుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.అయ్యన్నపాత్రుడు రిమాండ్ ను తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సీఐడీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది.

 Ap Govt To High Court On Ayyannapatra Forgery Case-TeluguStop.com

దీనిపై అత్యవసరంగా విచారించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.కాగా ఈ పిటిషన్ పై న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది.

ఫోర్జరీ కేసులో సీఐడీ పోలీసులు అయ్యన్నను అరెస్ట్ చేయగా విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించడంతో ఆయన విడుదలైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube