కేటీఆర్ హామీతో పోలింగ్ కేంద్రాలకు గట్టుప్పల్ పరిధిలోని తండా ఓటర్లు

నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల పరిధిలోని రంగం తండా, అజ్మీరాతండా వాసులు ఓటింగ్ ను బహిష్కరించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తండా వాసులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

 Voters In Guttuppal Area Were Sent To The Polling Stations With The Assurance Of-TeluguStop.com

కేటీఆర్ తో మాట్లాడిన అనంతరం ఓటు వేసేందుకు తండాల ఓటర్లు ముందుకు కదిలారు.అంతకముందు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పోలింగ్ ను బహిష్కరించారు.

ఈ క్రమంలో చొరవ తీసుకున్న టీఆర్ఎస్ నేతలు మంత్రితో మాట్లాడే అవకాశం కల్పించారు.తండాల బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇవ్వడంతో రెండు తండాల్లోని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube