రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

విశాఖ రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.రుషికొండపై సర్వే చేయాలని సర్వే బృందానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

 Ap High Court Interim Orders On Rushikonda Excavations-TeluguStop.com

తవ్వకాలపై సర్వే చేపట్టాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖ బృందాలకు ఆదేశాలు జారీ చేసింది.అనుమతికి మించి ఎంతమేర భవనాలు నిర్మిస్తున్నారో తెలుసుకోవాలని చెప్పింది.

అనంతరం నివేదికను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందానికి తెలిపింది.అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube