ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, వినయ్, రాజేశ్ లపై ఫిర్యాదు వచ్చిందని తెలిపారు.

 Key Remarks By Ap Cid Dig Sunil Naik-TeluguStop.com

రెండు సెంట్ల భూమిని ఆక్రమించారనే ఆరోపణ ఉందన్నారు.ఆ భూమిపై ఫేక్ ఎన్ఓసీ తీసుకొచ్చారని పేర్కొన్నారు.

సదరు ఎన్ఓసీపై ఉన్న సంతకం ఏఈది కాదని వెల్లడించారు.ఆ కేసులో ఏ1గా అయ్యన్నపాత్రుడు, ఏ2గా విజయ్, ఏ3గా రాజేశ్ లు ఉన్నారని తెలిపారు.

దీనిలో భాగంగానే అయ్యన్నపాత్రుడు, రాజేశ్ లను అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube