కాపులపై పవన్ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ మంత్రులు

కాపు ఎమ్మెల్యేలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు కొట్టు, బొత్స, అంబటిలు ఖండించారు.టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కుమ్మక్కయారని మంత్రి కొట్టు ఆరోపించారు.

 Ycp Ministers Condemned Pawan's Comments On Kapus-TeluguStop.com

కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా చంద్రబాబు, పవన్ లు మాట్లాడారని మండిపడ్డారు.పవన్ విచక్షణ కోల్పోయి ఉన్మాదిలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

పవన్ వ్యాఖ్యలతో కాపు సామాజిక వర్గం బాధపడుతోందని మంత్రి కొట్టు తెలిపారు.గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగానే చూశాయని మంత్రి బొత్స అన్నారు.

టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ అని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube