డీఏవీ స్కూల్ మేనేజ్ మెంట్, పేరంట్స్‎తో విద్యాశాఖ కమిషనర్ చర్చ

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ మేనేజ్ మెంట్, పేరంట్స్ తో ఎడ్యుకేషన్ కమిషనర్ చర్చలు ముగిశాయి.ఈ క్రమంలోనే స్కూల్ ని రీఓపెన్ చేయాలని తల్లిదండ్రులు కోరారు.

 Education Commissioner's Discussion With Dav School Management And Parents-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఒపీనియన్ బ్యాలెట్ బాక్స్ తెరిచి పేరెంట్స్ వినతిపత్రాలు అందజేశారు.అదేవిధంగా పేరెంట్స్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని స్కూల్ డైరెక్టర్లు కోరారు.

భద్రతా చర్యలు కూడా పెంచుతామని కమిషనర్ దేవసేనకు హామీ ఇచ్చారు.గుర్తింపు రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మేనేజ్ మెంట్ కోరింది.

ఈ క్రమంలో ఇరువురితో జరిపిన చర్చలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు.పేరెంట్స్, మేనేజ్ మెంట్ విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

డీఏవీ స్కూల్ రీఓపెన్ పై కమిషనర్ సానుకూలంగా మాట్లాడారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.అయితే విద్యాశాఖ నిర్ణయంపై తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube