వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ యువత భవిష్యత్ ను అగమ్య గోచరంలోకి నెట్టేశారని ఆరోపించారు.మూడున్నరేళ్లలో రూ.1,96,165 కోట్ల అప్పు చేశారని తెలిపారు.అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయమంటే ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.సీఎం జగన్ తెచ్చిన అప్పులను వారి స్వార్థానికి వాడుకుంటున్నారని విమర్శించారు.ఏపీ అభివృద్ధి జరగాలంటే జగన్ కు గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.

 Tdp Leader Yanamala Fire On Ycp Government-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube