మునుగోడు ఆర్వోగా రోహిత్ సింగ్ బాధ్యతలు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.మునుగోడు ప్రస్తుత రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాధరావుపై వేటు వేసింది.

 Rohit Singh Was In Charge Of Munugode Ro-TeluguStop.com

గుర్తుల కేటాయింపులో జగన్నాధరావు తీరుపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.అనంతరం ఉపఎన్నిక విధుల నుంచి తప్పించింది.

అనంతరం ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవోగా పనిచేస్తున్న రోహిత్ సింగ్ కు ఉపఎన్నిక బాధ్యతలను అప్పగించింది.మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈసీ తీరు సరికాదని తెలిపారు.బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేస్తుందో అనే దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube