ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక పోలింగ్ ముగిసింది.ఎల్లుండి ఓట్లను లెక్కించనున్నారు.

 Polling For The Congress Presidential Election Is Over-TeluguStop.com

అదే రోజు ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.ఈ ఎన్నికకు మొత్తం 9 వేలకు పైగా కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

వీరిలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు తమ తమ ఓటు హక్కులను వినియోగించుకొన్నారు.పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్ లను రిటర్నింగ్ అధికారులు సీల్ చేశారు.

రేపు ఏఐసీసీ కార్యాలయానికి బ్యాలెట్ బాక్స్ లను తరలించనున్నారు.ఈ అధ్యక్ష రేసులో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి ధరూర్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube