నయనతార సరోగసి వివాదంలో బిగ్ ట్విస్ట్

సినీ తార నయనతార సరోగసి వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.దేశంలో సరోగసి బ్యాన్ అయిందన్న నేపథ్యంలో ఈ వ్యవహరంపై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 Big Twist In Nayanthara Surrogacy Controversy-TeluguStop.com

ఈ విషయంపై తమిళనాడు ఆరోగ్య శాఖ విచారణ నిమిత్తం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు.అయితే, నయనతార, విఘ్నేష్ శివన్ లకు ఆరేళ్ల క్రితమే పెళ్లి జరిగిందంటూ ఆధారాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే త్రిసభ్య కమిటీకి నయనతార దంపతులు అఫిడవిట్ దాఖలు చేసినట్లు సమాచారం.సరోగసి పద్ధతి చేపట్టాలంటే వివాహం జరిగి ఐదేళ్లు ఉండాలనే నిబంధన ఉంది.

నయనతార దంపతులు సమర్పించిన ఆధారాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube