కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరబండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.శంకరబండలోని అధికార పార్టీ వైసీపీలో వివాదం చెలరేగినట్లు సమాచారం.
ఆ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది.ఈ వివాదంలో ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.
దీంతో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.
కాగా వివాదానికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు.