ఎమ్మెల్యే రాచమల్లు సవాలు..

తమకు న్యాయం చేయమని టీడీపీ ఇన్ చార్జ్ ప్రవీణ్ ఇంటికి వెళ్లిన డ్వాక్రా మహిళలపైన టీడీపీ వాళ్లు దాడి చేసి భూతులు తిట్టారని ప్రొద్దుటూర్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.పోలీసులు ఇరువర్గాలపై కేసులు పెడితే ఆ గొడవను తనకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

 Ycp Mla Rachamallu Siva Prasad Reddy Challenge To Tdp Leaders, Ycp Mla Rachamall-TeluguStop.com

తనపై టీడీపీ నేతలు చేసిన అవినీతి ఆరోపణలపై తానే స్వయంగా సీబీఐ విచారణ చేయమని కోరాతానన్నారు.

దమ్ము ఉంటే విమర్శలు చేసిన నారా లోకేస్, అచ్చంనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా తమపైన విచారణ కోరుతూ సీబీఐని కలవాలన్నారు.

తాను సీబీఐ దగ్గరకు వెళ్లే డేట్ కూడా చెబుతానని ఆరోజే వాళ్లు కూడా వచ్చి సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube