కేసీఆర్ కుటుంబానికి చివరి ఎన్నికలు... కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ కుటుంబంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ కుటుంబానికి ఇవే చివరి ఎన్నికలని చెప్పారు.

 Last Election For Kcr Family... Kishan Reddy's Sensational Comments-TeluguStop.com

మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ ను దత్తత తీసుకోండని సూచించారు.

వీఆర్ఎస్ టైంలో బీఆర్ఎస్ డ్రామాకు తెర లేపారని విమర్శించారు.డబ్బుతో మునుగోడు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube