టెన్త్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ విద్యా సంవత్సరం కూడా పదకొండు పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు చేసింది.

 Telangana Sarkar's Key Decision On The Conduct Of Tenth Exams..!-TeluguStop.com

ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.దీంతో 2022 లో ఆరు పేపర్లతోనే పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించిన విధంగానే 2023 వ సంవత్సరంలోనూ అదే ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది.

విద్యాశాఖ, ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube