మూడు రాజధానులు అంశం జగన్మొహాన్ రెడ్డి కోరుకున్న అభివృద్ది శంఖారావం‌.

అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటానికే మూడు రాజధానులు నిర్ణయం.భుమి కొసం , భుక్తికోసం , నిరుపేదల హక్కుల కొసం పొరాడిన నేల.

 The Three Capitals Are The Sam Kharavam Of Jaganmohan Reddy's Desired Developmen-TeluguStop.com

సిఎం జగన్మోహాన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలి.ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుంది మూడు రాజధానులు వర్దిల్లాలని ముందుకు వెలతాం తాళి కట్టిన ఆడది , మొలతాడుకట్టిన మగాడు , మీసం మొలిసిన యువకులంతా యువకులు రొడ్లు మీదకు రావలసిందే.

అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల‌ నుంచి తరిమి తరిమి కొట్టాలి అకలి , అవిద్య మీద నక్సల్ బరి ఉద్యమం జరిగింది.ప్రాణాలొడ్డి భవిష్యత్ తరాలకొసం పొరాడారు‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube