ట్వీటు పిట్ట సాయి రెడ్డి ఏమై పోయావువిశాఖపట్నంలో భూములెవరివి సాయిరెడ్డి?భారీగా భూములు కొన్న అవ్యాన్ రియల్టర్స్ విజయసాయి రెడ్డి అల్లుడు,కూతురివి తనకు మూడు పడకల బెడ్రూం ఇల్లు తప్ప ప్రత్యక్షంగా,పరోక్షంగా విశాఖలో ఆస్తులు లేవన్న విజయసాయి రెడ్డి దీనికేమని సమాధానం చెప్తారు?అమరావతి రైతుల పాదయాత్ర 28 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇది సహించలేకే 151 మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేతో రాజీనామా డ్రామా మిగతా 150మంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేదనా.
ఒక మహానుభావుడు చెప్పినట్లు పరిపాలన చేతకాని వాడే ప్రాంతాల మధ్య,కులాల మధ్య చిచ్చు పెడతాడ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు ఇసుక దోచుకుంటున్నాడుహైదరాబాద్ కు లారీ ఇసుక లక్షా యాభై వేలకు ఎగుమతి చేస్తున్నాడుమైలవరం నియోజకవర్గం లో వనరులను తెల్ల చొక్కా వేసుకొచ్చి దోచుకుంటున్నారుఇసుక,మద్యం,రేషన్ బియ్యం ద్వారా దోచుకున్న దాన్లో వాటా తాడేపల్లి రాజప్రసాదానికి,బెంగుళూరు,హైదరాబాద్ అక్కడి నుండి లండన్ తరలుతుందిరాష్ట్రంలో 2వేల రూపాయల నోటు కనుమరుగైపోయింది.