ఢిల్లీలో టీఆర్ఎస్ నేతల బృందం పర్యటన

ఢిల్లీలో టీఆర్ఎస్ నేతల బృందం పర్యటన కొనసాగుతోంది.దీనిలో భాగంగా మరి కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారితో నేతలు భేటీ కానున్నారు.

 A Group Of Trs Leaders Visited Delhi-TeluguStop.com

టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మాన కాపీని ఈసీకి అందించనున్నారు.అదేవిధంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వివరాలను కూడా టిఆర్ఎస్ నేతలు ఈసీకి అందించనున్నారు.

ఈ క్రమంలో టిఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా గుర్తించాలని ఈసీకి విజ్ఞప్తి చేయనున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారుస్తూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube