ఆ బాధ్యతను అల్లు అర్జున్ తీసుకున్నాడా.. ఇక అతడికి తిరుగుండదు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక బాధ్యతను తన భుజం మీద వేసుకున్నట్టు అనిపిస్తుంది.

ఆయన మేనమామ కొడుకు విరాన్ ముత్తంశెట్టి ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు అల్లు అర్జున్ మీద వేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈయనను హీరోగా పరిచయం చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఈయనను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నాడు.

విరాన్ ముత్తంశెట్టి ఇప్పటికే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.ఇక ఈయన హీరోగా బతుకు బస్టాండ్ అనే సినిమాతో లాంచ్ చేయదని గీతా ఆర్ట్స్ బ్యానర్ గత ఏడాదే ప్రయత్నం చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రొమోషన్స్ కూడా చేసారు.కానీ ఏమయ్యిందో తెలియదు కానీ ఈ సినిమా ఇంత వరకు రిలీజ్ కాలేదు.

Advertisement

ఇక ఇప్పుడు అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న యాడ్ లో విరాన్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే విరాన్ అల్లు అర్జున్ కు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసాడు.ఈ అవకాశం ఇచ్చినందుకు అల్లు అర్జున్ తో కలిసి నటించి నందుకు థాంక్స్ చెప్పుకొచ్చాడు.

ఆ యాడ్ కోసం వేచి ఉండండి అంటూ చెప్పుకొచ్చాడు విరాన్.ఇలా అల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్ బాధ్యత తీసుకుని తనని జనాలకు దగ్గర చేస్తున్నాడు.

ఇక అల్లు అర్జున సినిమాల విషయానికి వస్తే.అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిలా నిలిచి పోయిన చిత్రం అంటే అది పుష్ప అనే చెప్పాలి.

ఇప్పుడు అదే సినిమా పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

తాజా వార్తలు