కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో ఇద్దరు కీలక నేతలు

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక బరిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిధరూర్ నిలిచారు.అధ్యక్ష ఎన్నిక కోసం దాఖలైన నామినేషన్ లను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ పరిశీలించింది.

 Two Key Leaders In Congress Presidential Election Ring-TeluguStop.com

ఈ మేరకు పోటీలో ఉన్న వారి వివరాలను వెల్లడించింది.జార్ఖండ్ మాజీ మంత్రి కే ఎన్ త్రిపాఠి నామినేషన్ ను తిరస్కరించింది.

దీంతో ఖర్గే, శశిధర్ ఇద్దరే అధ్యక్ష పోటీలో ఉంటారని మధుసూదన్ మిస్త్రి తెలిపారు.కాగా ఈ నామినేషన్ లో ఉపసంహరణకు గడువు ఈనెల 8 వరకు ఉందన్నారు.

ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందన్నారు.ఓటింగ్ ప్రక్రియ పై ఈనెల 8న స్పష్టత వస్తుందని మధుసూదన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube