కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ కు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ

కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ కు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు.శ్రీశైలం ఎడమగట్టు వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

విద్యుత్ ఉత్పత్తి వల్ల నీరు వృథాగా పోతుందని లేఖలో పేర్కొన్నారు.ఇది ఇలానే కొనసాగితే సీజన్ చివరిలో తాగు, సాగు నీటికి ఇబ్బంది పడాల్సివస్తుందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వెంటనే విద్యుత్ ఉత్తత్పి నిలిపివేసేలా తెలంగాణ రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖలో బోర్డు ఛైర్మన్ ను కోరారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు