సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కెసిఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పార్టీ పెడుతున్నారని అన్నారు.24 గంటలు విద్యుత్ ఉన్న ఒక్క ట్రాన్స్ఫార్మర్ ను చూపిస్తే కెసిఆర్ కు పాలాభిషేకం చేస్తానని చెప్పారు.అదేవిధంగా ప్రజలను మభ్య పెట్టేందుకే అవార్డుల ప్రకటిస్తున్నారని విమర్శించారు.

 Congress Mlc Jeevan Reddy's Sensational Comments On Cm Kcr-TeluguStop.com

అవార్డుల ప్రకటనతో బిజెపి, టిఆర్ఎస్ ల మధ్య బంధం బయటపడింది అన్నారు.కెసిఆర్ పెట్టే జాతీయ పార్టీ మనుగడ సాధించలేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.15 సీట్లకు మించి పోటీ చేయదని జోష్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube