మరోసారి వేలానికి బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు

హైదరాబాద్ లోని బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ప్లాట్లు మరోసారి వేలానికి రానున్నాయి.మిగిలిన ఫ్లాట్లను హెచ్ఎండిఏ వేలం వేయనుంది.

 Bandlaguda And Pocharam Rajiv Swagriha Flats Up For Auction Once Again-TeluguStop.com

గతంలో అమ్ముడుపోని ప్లాట్ లన్ని వేలం వేనున్నారు.ఈ క్రమంలో రిజిస్టర్ చేసుకున్న వారికి మరో అవకాశం కల్పించనున్నారు.ఈ నేపథ్యంలో టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకుహెచ్ఎండిఏ మరో అవకాశం ఇచ్చింది.1 BHK కు రూ.లక్ష, 2 BHK కు రూ.2 లక్షలు, 3 BHK కు రూ.3 లక్షలు టోకెన్ అడ్వాన్స్ అని తెలిపారు.ఈ టోకెన్ అడ్వాన్స్ చెల్లింపుకు అక్టోబర్ 26చివరి తేదీ అని పేర్కొంది.

అయితే లాటరీ పద్ధతిలో హెచ్ఎండిఏ ప్లాట్లను కేటాయించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube