నేడు అయోధ్యకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయోధ్యకు వెళ్లనున్నారు.ఈ క్రమంలో అయోధ్య రామాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు.

అనంతరం ఉత్తరప్రదేశ్ సీఎంతో కలిసి లతా మంగేష్కర్ చౌక్‎ను ప్రారంభించనున్నారు.ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గౌరవార్థం అయోధ్యలోని నయా ఘాట్ క్రాసింగ్‎కు లతా మంగేష్కర్ చౌక్‎ను పేరు పెట్టారు.

నేడు లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని చౌక్‎ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు